Siramdasu Bharath

వెంకీ అట్లూరికి నేషనల్ అవార్డ్ ‘లక్కీ భాస్కర్’కు జాతీయ గౌరవం

దర్శకుడు వెంకీ అట్లూరి మరో అరుదైన ఘనత సాధించారు. ఆయన తెరకెక్కించిన 'లక్కీ భాస్కర్' చిత్రానికి 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ స్క్రీన్‌ప్లే విభాగంలో...

గాంధీ జయంతికల్లా చెత్తకు గుడ్‌బై

గాంధీ జయంతి నాటికి రాష్ట్రాన్ని చెత్త రహితంగా మార్చడమే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. గుడివాడలో నిర్వహించిన స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ చెత్తను...

పవన్‌ను పరామర్శించిన లోకేశ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను మంత్రి నారా లోకేశ్ శనివారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో పరామర్శించారు. ఇటీవల ముంబయిలో కుడి భుజానికి రొటేటర్ కఫ్...

స్టార్ హీరోలకు హితవు ఏపీ మీద ప్రేమ లేదా?

రాష్ట్రంలో షూటింగ్స్ చేయాలి.అంబికా కృష్ణ సంచలన వ్యాఖ్యలు .ఆంధ్రప్రదేశ్‌లో సినీ పరిశ్రమ బలోపేతం కావాలంటే అగ్రహీరోలు తమ చిత్రాల షూటింగ్‌లను రాష్ట్రంలో నిర్వహించాలని సినీ నిర్మాత,...

వాంగ్‌చుక్‌తో చర్చించండి కేంద్రానికి అన్నా హజారే సూచన

సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌చుక్ నిరాహార దీక్షపై ప్రముఖ ఉద్యమకారుడు అన్నా హజారే కేంద్ర ప్రభుత్వానికి కీలక సూచనలు చేశారు. వాంగ్‌చుక్ సహనాన్ని పరీక్షించవద్దని, ఆయన...

ఢిల్లీలో పెరుగుతున్న ఉత్కంఠ

వాంగ్‌చుక్‌ను ఆస్పత్రికి తరలింపు.ఐనా దీక్ష ఆపేదేలేదంటున్న సీజేపీ.21వ రోజుకు చేరిన నిరాహార దీక్ష.ప్రముఖ పర్యావరణవేత్త సోనం వాంగ్‌చుక్ నిరాహార దీక్ష 21వ రోజుకు చేరడంతో దేశ...
spot_imgspot_img

ఇస్రోలో రాజీనామాల కలకలం

శాస్త్రవేత్తల రాజీనామాలపై ఆందోళన.సైంటిస్టుల విషయంలో కేంద్రం కఠినం.దేశ అంతరిక్ష కార్యక్రమాలకు ఎదురవుతున్న సవాళ్ల నేపథ్యంలో ఇస్రో శాస్త్రవేత్తల రాజీనామాలపై కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది....

భారత్‌కు అరుదైన ఘనత

విక్రమ్-1తో కొత్త మైలురాయి.అంతరిక్షంలో భారత ప్రైవేట్ శకం.హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన విక్రమ్-1 రాకెట్ విజయవంతంగా కక్ష్యలోకి చేరి భారత అంతరిక్ష చరిత్రలో...

20 నుంచి పార్లమెంట్‌ సమావేశాలు సభకు ఈసారి ఐదు కొత్త బిల్లులు

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు జులై 20 నుంచి ఆగస్టు 13 వరకు జరగనున్నాయి. ఈ సమావేశాల బిజినెస్‌ జాబితాను సెక్రటరీ జనరల్‌ ఉత్పల్‌ కుమార్‌ సింగ్‌...

వన్‌ప్లస్‌ ఇండియా వీడుతుందా?

మార్కెట్‌లో పెద్ద ఎత్తున ఊహాగానాలు.భారత్‌లో కార్యకలాపాలు కొనసాగుతాయా? అసలు విషయం చెప్పిన కంపెనీ.వన్‌ప్లస్‌ భారత్‌ను వీడబోతోందన్న వార్తలపై కంపెనీ స్పష్టమైన ప్రకటన చేసింది. దేశంలో తమ...

కీలక బిల్లులపై మోదీ సర్కార్ ఫోకస్.. అస్త్ర శస్త్రాలతో దాడికి కాంగ్రెస్ సిద్ధం

జులై 20 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ఈసారి దేశ రాజకీయాలను ప్రభావితం చేసే కీలక ఘట్టంగా మారనున్నాయి. కేంద్ర ప్రభుత్వం వరుసగా కొత్త...

అసలు యుద్ధం మొదలు

మూడింట రెండొంతుల మెజారిటీ వేట.పార్లమెంట్‌లో కొత్త రాజకీయ సమీకరణాలు.వర్షాకాల సమావేశాలపై బీజేపీ ఫోకస్. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న వేళ కేంద్ర ప్రభుత్వానికి సంఖ్యాబలం...