Siramdasu Bharath

పాక్‌ క్రికెట్‌లో మరో కలకలం హర్షా భోగ్లే ఒక్క పోస్ట్‌తో ఫైర్

ఇంగ్లాండ్‌తో టెస్ట్‌ సిరీస్‌లో పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు తీసుకున్న నిర్ణయాలు తీవ్ర చర్చకు దారితీశాయి. మూడు టెస్టుల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు ఓడిన వెంటనే...

కార్గిల్‌ వీరులకు సచిన్‌ సెల్యూట్‌

‘ఆపరేషన్‌ సఫేద్‌ సాగర్‌’పై భావోద్వేగం‘ఆపరేషన్‌ సఫేద్‌ సాగర్‌’ను చూసిన తర్వాత తనలో ఎన్నో ఆలోచనలు కలిగాయని క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ తెలిపారు. సరిహద్దుల్లో దేశ...

అఫ్గాన్‌తో టీ20లకు భారత్ రెడీ

బుమ్రా రీఎంట్రీ.. హార్దిక్‌కు నో స్పేస్ .అఫ్గానిస్థాన్‌తో జరగనున్న మూడు టీ20ల సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ ప్రకటించింది. సెప్టెంబర్‌ 13న న్యూఢిల్లీలో...

ఫీజు బకాయిలతో విద్యకు తూట్లు!

రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై ఆగ్రహం. రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్.ప్రపంచస్థాయి విద్యా వ్యవస్థ అంటూ గొప్పలు చెప్పుకునే సీఎం రేవంత్‌రెడ్డి.. నెలలు గడుస్తున్నా ఫీజు రీయింబర్స్‌మెంట్...

హైడ్రా రంగనాథ్‌కు ఊరట సింగిల్ జడ్జి ఆదేశాలకు బ్రేక్

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టులో కీలక ఊరట లభించింది. శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్‌ కేసులో ఆయనపై సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను డివిజన్‌ బెంచ్‌...

ఢిల్లీకి చేరిన కొండా పంచాయితీ

హైకమాండ్ పిలుపుతో హస్తినకు సురేఖ.కేసీ వేణుగోపాల్‌తో కీలక భేటీ.తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి రాజకీయ ఉత్కంఠ పెరిగింది. మంత్రి కొండా సురేఖకు ఢిల్లీ హైకమాండ్ నుంచి పిలుపు...
spot_imgspot_img

డాక్టర్లపై దాడి చేస్తే నో బెయిల్

వైద్యులపై దాడికి ఓన్లీ జైల్ ఆసుపత్రిలో దాడులపై సీరియస్ యాక్షన్ఆసుపత్రుల్లో వైద్యులపై దాడి చేసే ఘటనలను తేలిగ్గా తీసుకోలేమని సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మహారాష్ట్రలోని...

పాత కోటకు కొత్త సవాల్.. రాజంపేటలో దూసుకొస్తున్న జనసేన

చుక్కాని లేని టీడీపీ.. నేనున్నానంటున్న యల్లటూరు రాజు .అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్న రాజనీతి .రేసుగుర్రంలా శ్రీనివాసరాజు!రాజంపేట రాజకీయాల్లో ఒక్కసారిగా కొత్త మోత మోగుతోంది! ఒకప్పుడు టీడీపీ కంచుకోటగా...

ప్రజల గుండె చప్పుడు వైఎస్సార్‌

నేటికి చెరగని రాజన్న సంక్షేమ ముద్ర. సెప్టెంబర్‌ 2న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి. వైఎస్సార్‌ పాలన కాలం ఐదేళ్లే అయినా, పేదల...

పులివెందుల ప్రజలతో మమేకం సమస్యలు వింటూ కార్యకర్తలకు భరోసా

జగన్‌కు రాఖీలు.. ఆత్మీయ పలకరింపులు.ప్రజాదర్బార్‌లో సమస్యలు విన్న మాజీ సీఎం.పులివెందుల పర్యటనలో భాగంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భాకరాపురంలోని క్యాంప్‌ కార్యాలయంలో...

ఏకగ్రీవాలకు చోటివ్వొద్దు ప్రతి స్థానంలో పోటీకి సిద్ధం కండి

స్థానిక ఎన్నికలపై జగన్‌ సమరశంఖం.పులివెందుల పర్యటనలో వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ శ్రేణులకు స్థానిక సంస్థల ఎన్నికలపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు....

ఉత్తరాంధ్రకు గోదావరి జలధార పోలవరం ఎడమ కాలువకు ప్రవాహం

నేడు ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు.పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ నుంచి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు పరుగులు పెట్టనున్నాయి. పాయకరావుపేట వద్ద రెగ్యులేటర్‌ ఆన్‌ చేసి సీఎం...