Devotional

టీటీడీతో పాటు అన్ని దేవాలయాల్లో ప్రక్షాళన

రెండేళ్లుగా ఆచారాలను ముందుకు తీసుకెళ్లే చర్యలు జగన్ పాలనలో ఆయాలను భ్రష్టు పట్టించారు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాలయాలు సమాజంలో ఒక ముఖ్యమైన భాగమని, ఆలయాల్లో...

నాగేశ్వర స్వామికి వెండి పానుపట్టం బహుకరణ – రూ.7.80 లక్షల విలువైన విరాళమిచ్చిన భక్తుడు

కొత్తపేట మండలం మందపల్లి శ్రీ మందేశ్వర, శనేశ్వర స్వామి దేవస్థాన పరిధిలోని ఉపాలయమైన శ్రీ నాగేశ్వర స్వామివారికి మచిలీపట్నానికి చెందిన భక్తుడు దేవనబోయిన వెంకట నారాయణ భారీ విరాళం అందజేశారు. సుమారు 2.5...
spot_imgspot_img

వాడపల్లి వెంవకన్నకు కానుకల వర్షం – 34 రోజుల్లో రూ.2.44 కోట్ల ఆదాయం

కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానానికి భక్తులు కానుకల వర్షం కురిపించారు. గత 34 రోజులకు గాను ఆలయ హుండీల లెక్కింపును...