RK

చీరాల లో ఇసుక మాఫియాపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం

ఉచిత ఇసుక పథకం అమలుపై అధికారులకు సీఎం హెచ్చరిక నెల రోజుల్లో పరిస్థితి మారకపోతే నేరుగా రీచ్‌ల వద్దకే వచ్చి పంచాయితీ పెడతా -సీఎం...

కాక్రోచ్‌ల ముట్టడి.. దద్దరిల్లిన ఢిల్లీ… సీజేపీ మార్చ్ అడ్డుకున్న పోలీసులు!

దేశ రాజధాని ఢిల్లీలో సీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ నిరసన ఉద్రిక్తంగా మారింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ...

75 అమృత్ భారత్ స్టేషన్ల ప్రారంభం. పంజాబ్‌కు రూ.5,470 కోట్ల వరాలు

ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్‌లోని జలంధర్‌లో రూ.5,470 కోట్ల విలువైన రైల్వే, జాతీయ రహదారి అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. మరికొన్ని పనులకు శంకుస్థాపన చేశారు. ఈ...

ఇంగ్లండ్ కోచ్ పదవికి నో నో… ఆర్‌సీబీకే ఫ్లవర్ ప్రాధాన్యం

ఇంగ్లండ్ టెస్టు జట్టు ప్రధాన కోచ్ పదవిని మాజీ కోచ్, ప్రస్తుత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ తిరస్కరించారు. బ్రెండన్...

రోహిత్ రిటైర్మెంట్‌ సంకేతాలు కోహ్లీ, శాస్త్రికి ముందే తెలుసా?

భారత స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ వన్డే రిటైర్మెంట్‌పై ఊహాగానాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇంగ్లండ్‌తో రెండో వన్డే సందర్భంగా ప్రసారమైన కొన్ని దృశ్యాలు అభిమానుల్లో కొత్త...

రోహిత్‌కు చివరి ఛాన్స్‌? వన్డే భవితవ్యంపై ఉత్కంఠ

భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ వన్డే కెరీర్ కీలక మలుపులో నిలిచినట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్‌కు రోహిత్‌ను పరిగణనలోకి...
spot_imgspot_img

బీసీసీఐకి గవాస్కర్ హెచ్చరిక… తొందరపాటు నిర్ణయాలు వద్దు

ఇంగ్లండ్ చేతిలో టీ20 సిరీస్‌లో ఘోర పరాజయం తర్వాత భారత జట్టుపై సమీక్ష చేపట్టనున్న బీసీసీఐకి మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ కీలక సూచనలు చేశారు....

దేవాదాయ శాఖలో కొత్త అధ్యాయం. 191 మందికి ఉద్యోగ అవకాశాలు

తెలంగాణ దేవాదాయ శాఖ చరిత్రలో అరుదైన ఘట్టం చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని రవీంద్రభారతి వేదికగా 191 మంది మతపరమైన ఉద్యోగులకు నియామక ఉత్తర్వులు అందజేశారు. రాష్ట్ర ఏర్పాటుకు...

ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త – నగదురహిత వైద్యానికి శ్రీకారం

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న న్యూ ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ను అధికారికంగా ప్రారంభించింది. సచివాలయంలో జరిగిన...

హైకోర్టు గ్రీన్ సిగ్నల్ – బీఆర్ఎస్ యువ సంగ్రామ సభ

బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న యువ సంగ్రామ సభకు తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది. శనివారం హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ స్టేడియంలో సభ నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది. అయితే...

అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యం? ట్రంప్ ఆరోపణలతో కొత్త దుమారం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి 2020 అధ్యక్ష ఎన్నికల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. చైనా అమెరికా ఎన్నికల డేటాలో జోక్యం చేసుకుందని, 22 కోట్ల...

చైనా చేతికి అమెరికా సమాచారం? ఓటర్ల డేటాపై ట్రంప్ కొత్త ఆరోపణ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఎన్నికల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. 2020 నుంచి అమెరికాకు చెందిన 22 కోట్ల మంది ఓటర్ల వ్యక్తిగత వివరాలు...