venkat

పేదలందరికీ సొంతింటి కల నిజం చేస్తాం: 15.54 లక్షల ఇళ్లు మంజూరు.. మంత్రి పార్థసారథి

కూటమి ప్రభుత్వం పేదలందరికీ సొంతింటి కలను నిజం చేయడమే లక్ష్యంగా పనిచేస్తోందని గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన...

రైతులకు తీపి కబురు: జూన్ 30న రైతు భరోసా నిధుల విడుదల.. కేబినెట్ కీలక నిర్ణయం!

తెలంగాణ ప్రభుత్వం రైతులకు తీపి కబురు అందించింది. ఈనెల 30వ తేదీన రైతు భరోసా నిధులను విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన...

ఆర్టీసీ ఉద్యోగులకు భారీ శుభవార్త: జులై 1 నుంచి 11 శాతం ఫిట్‌మెంట్.. మంత్రి పొన్నం ప్రకటన

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పెద్ద శుభవార్త చెప్పారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు కార్మికులకు జులై 1 నుంచి...

అతివేగమే శాపంగా మారిన రహదారులు.. తెలంగాణలో ఏడాదికి 25వేలకు పైగా యాక్సిడెంట్లు

ఆందోళన కలిగిస్తున్న రోడ్డు ప్రమాదాలు దేశంలోనే తెలంగాణలో అత్యధికం రాష్ట్రంలో రికార్డు స్థాయిలో యాక్సిడెంట్లు దేశంలోని పెద్ద రాష్ట్రాలన్నింటికంటే తెలంగాణలో రహదారి ప్రమాదాల సంఖ్య అత్యంత వేగంగా పెరుగుతోందని కేంద్ర...

రాయదుర్గం భూముల వేలానికి హైకోర్టు బ్రేక్: ఎస్.బి.ఐ. పిటిషన్‌తో నిలిచిన ప్రక్రియ

హైదరాబాద్ రాయదుర్గంలో ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన భారీ భూముల వేలం ప్రక్రియ చట్టపరమైన చిక్కుల్లో పడింది. ఈ ప్రాంతంలోని నాలెడ్జ్ సిటీ సర్వే నంబర్...

పార్టీ లైన్ దాటితే క్షమించేది లేదు.. హస్తం నేతలకు మల్లు రవి హెచ్చరిక

కాంగ్రెస్ పార్టీలో ఎంతటి వారైనా సరే పార్టీ నిబంధనలకు లోబడి పనిచేయాలని క్రమశిక్షణ కమిటీ చైర్మన్, ఎంపీ మల్లు రవి స్పష్టం చేశారు. నేతలు తమ...
spot_imgspot_img

మెటా పెయిడ్ సర్వీసుల మోత

ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాలు చాలా కాలంగా ఉచితంగా లభిస్తూ వచ్చాయి. పరిమిత మోతాదులు ఉపయోగించేవారికి మాత్రమే ఇప్పుడు మెటా సంస్థ...

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తాం.. బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు:పవన్ కళ్యాణ్

తెలంగాణ రాజకీయాల్లో జనసేన పార్టీ తన ఉనికిని మరింత బలంగా చాటుకోనుంది. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో...