venkat

హైదరాబాద్ మెట్రో కోసం రాజకీయ వైరం వీడండి.. కిషన్ రెడ్డికి రేవంత్ మరో బహిరంగ లేఖ

హైదరాబాద్ మహానగర రవాణా ముఖచిత్రాన్ని మార్చే మెట్రో రైలు రెండో దశ పొడిగింపు ప్రక్రియను వేగవంతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం పట్టుదలతో ఉంది. ఈ ప్రాజెక్టుకు...

భాగ్యనగర సంపద రక్షణలో హైడ్రా.. అక్రమ కట్టడాలపై కమిషనర్ ఉక్కుపాదం

హైదరాబాద్ నగరంలో చెరువులు, ప్రభుత్వ భూముల పరిరక్షణే ధ్యేయంగా ఏర్పడిన హైడ్రా అద్భుతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హైడ్రా కమిషనర్...

ఎండ తీవ్రతతో పెరుగుతున్న గుండెపోట్లు.. ప్రాణాంతక వాతావరణ మార్పుల ఉచ్చు

భారతదేశంలో ఎండ తీవ్రత, భూ ఉపరితల ఓజోన్ వాయువు కలిసి సామాన్య ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. ఈ రెండు ప్రతికూల కారణాల వల్ల దేశంలో...

బీసీసీఐ దాగుడుమూతలు.. రోహిత్, కోహ్లీ ప్రపంచకప్ ఆడతారా?

భారత క్రికెట్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 2027 వన్డే ప్రపంచకప్‌లో ఆడతారా లేదా అనే విషయంపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో...

ఏపీ అభివృద్ధికి కుల రాజకీయాలే పెద్ద శాపం.. పవన్ కల్యాణ్ నిప్పులు

ఆంధ్రప్రదేశ్‌లో కులాల దరిద్రం వదిలితేనే రాష్ట్రం బాగుపడుతుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సమాజంలో నేరాలను కూడా కుల కోణంలో చూడటంపై...

నిరంజన్ కుటుంబానికి బండ్ల గణేష్ భరోసా.. పవన్ స్ఫూర్తితో ఐదు లక్షల ఆర్థిక సాయం

ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతున్న హనుమకొండకు చెందిన బాలుడు నిరంజన్ కుటుంబానికి ప్రముఖ చిత్ర నిర్మాత బండ్ల గణేష్ అండగా నిలిచారు. శనివారం హనుమకొండ హనుమాన్ నగర్‌లోని...
spot_imgspot_img

కూటమి ప్రభుత్వ కక్షసాధింపు చర్యలపై వైఎస్సార్సీపీ శ్రేణుల ఆగ్రహం

బీసీ నేత ఎదుగుదలను దెబ్బతీసేందుకే తప్పుడు కేసులు -వైసిపి నేతల ధ్వజం ప్రభుత్వ వైఫల్యాలను పక్కదారి పట్టించేందుకే అరెస్టుల పర్వం చీరాల, జూన్ 19(నాదేశం) : బాపట్ల జిల్లా...

పేదలందరికీ సొంతింటి కల నిజం చేస్తాం: 15.54 లక్షల ఇళ్లు మంజూరు.. మంత్రి పార్థసారథి

కూటమి ప్రభుత్వం పేదలందరికీ సొంతింటి కలను నిజం చేయడమే లక్ష్యంగా పనిచేస్తోందని గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన...

రైతులకు తీపి కబురు: జూన్ 30న రైతు భరోసా నిధుల విడుదల.. కేబినెట్ కీలక నిర్ణయం!

తెలంగాణ ప్రభుత్వం రైతులకు తీపి కబురు అందించింది. ఈనెల 30వ తేదీన రైతు భరోసా నిధులను విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన...

ఆర్టీసీ ఉద్యోగులకు భారీ శుభవార్త: జులై 1 నుంచి 11 శాతం ఫిట్‌మెంట్.. మంత్రి పొన్నం ప్రకటన

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పెద్ద శుభవార్త చెప్పారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు కార్మికులకు జులై 1 నుంచి...

అతివేగమే శాపంగా మారిన రహదారులు.. తెలంగాణలో ఏడాదికి 25వేలకు పైగా యాక్సిడెంట్లు

ఆందోళన కలిగిస్తున్న రోడ్డు ప్రమాదాలు దేశంలోనే తెలంగాణలో అత్యధికం రాష్ట్రంలో రికార్డు స్థాయిలో యాక్సిడెంట్లు దేశంలోని పెద్ద రాష్ట్రాలన్నింటికంటే తెలంగాణలో రహదారి ప్రమాదాల సంఖ్య అత్యంత వేగంగా పెరుగుతోందని కేంద్ర...

రాయదుర్గం భూముల వేలానికి హైకోర్టు బ్రేక్: ఎస్.బి.ఐ. పిటిషన్‌తో నిలిచిన ప్రక్రియ

హైదరాబాద్ రాయదుర్గంలో ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన భారీ భూముల వేలం ప్రక్రియ చట్టపరమైన చిక్కుల్లో పడింది. ఈ ప్రాంతంలోని నాలెడ్జ్ సిటీ సర్వే నంబర్...