కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానానికి భక్తులు కానుకల వర్షం కురిపించారు. గత 34 రోజులకు గాను ఆలయ హుండీల లెక్కింపును దేవస్థాన చైర్మన్ ముదునూరి వెంకటరాజు, ఈఓ...
సెకండ్ ఒపీనియన్ ఎందుకు?
చికిత్స ఏదైనా, వ్యాధి ఏదైనా!?
మొదటి నిర్ణయమే చివరిది కాదు
ప్రాణాలను కాపాడే రెండో అభిప్రాయం
ఒక్క డాక్టర్ మాటే అంతిమం కాదు!
ఆరోగ్య సమస్య వచ్చిందంటే చాలామంది డాక్టర్ చెప్పిందే తుది నిర్ణయంగా భావిస్తారు....
ఆధ్యాత్మికవేత్త ప్రవచనకర్త నంది అవార్డు గ్రహీత శ్రీమతి.ఏ.బాల సౌజన్యకుమారి గారి ఆధ్వర్యంలో శ్రీశ్రీశ్రీ జగన్నాథ స్వామి వారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ అవతారం సందర్భంగా 108 మంది తో పారాయణం అర్ధం తో జరుపబడినది....
భారతరత్న, మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా వేంపల్లెలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఏపీసీసీ మీడియా ఛైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి మాట్లాడుతూ... అబ్దుల్...
ఎండిపోతున్న జలాశయాలు
నైరుతి రుతుపవనాలు మహారాష్ట్ర సమీపంలో నిలిచిపోవడం వల్ల భారతదేశంలో వర్షపాత లోటు తీవ్రంగా పెరిగింది. భారత వాతావరణ శాఖ తాజా గణాంకాల ప్రకారం జూన్ 4 నుండి జూన్ 18 వరకు...