జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూరు శివారులో సోమవారం ఒక తీవ్ర విషాదకరమైన దుర్ఘటన చోటుచేసుకుంది. స్థానిక రవాణా శాఖ కార్యాలయం ఎదురుగా జిల్లా రవాణా అధికారి, డీటీఓ వెంకన్న తన...
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తెలంగాణలోని నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం నర్సాపూర్ (డబ్ల్యూ) గ్రామానికి చెందిన నిత్యానంద రెడ్డి (24) చికిత్స పొందుతూ మృతి చెందాడు. మిషిగన్ రాష్ట్రంలోని...
కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానానికి భక్తులు కానుకల వర్షం కురిపించారు. గత 34 రోజులకు గాను ఆలయ హుండీల లెక్కింపును దేవస్థాన చైర్మన్ ముదునూరి వెంకటరాజు, ఈఓ...
'వన్ మోర్ వాయిస్'కు వెల్లువలా స్పందన నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీపై ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద కొనసాగుతున్న విద్యార్థుల ఉద్యమానికి దేశ విదేశాల నుంచి డిజిటల్ రూపంలో మద్దతు లభిస్తోంది. కొచ్చికి చెందిన సాఫ్ట్వేర్...
ఆంధ్రప్రదేశ్ సైనిక సంక్షేమ శాఖ మాజీ డైరెక్టర్ శ్రీమతి టి. స్వర్ణ కుమారి (66) ఆదివారం విజయవాడలో కన్నుమూశారు.
రాష్ట్ర విభజన తర్వాత, రెండుగా విడిపోయిన ఈ శాఖ ఏపీ విభాగానికి శ్రీమతి స్వర్ణకుమారి...