క్యాంపు కార్యాలయంలో వినతుల వెల్లువ
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి పులివెందుల పర్యటనలో భాగంగా ప్రజలతో మమేకమయ్యారు. సాయంత్రం ఇక్కడికి చేరుకున్న ఆయన భాకరాపురంలోని క్యాంపు...
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీలో భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైఎస్సార్సీపీ నేతలు విజయవాడ లోక్భవన్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలిశారు. శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ నేతృత్వంలో ఎమ్మెల్సీలు,...
కాపులు.. ఏపీ రాజకీయాల్లో పావులా? పవర్ సెంటరా?
దశాబ్దాల రాజకీయ ప్రయాణం..
2029కు దారితీస్తున్న కొత్త సామాజిక సమీకరణాలు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికారాన్ని నిర్ణయించేది కేవలం పార్టీల బలం కాదు... సమాజాల సమీకరణ కూడా. గతంలో కేవలం...
శాస్త్రవేత్తల రాజీనామాలపై ఆందోళన.సైంటిస్టుల విషయంలో కేంద్రం కఠినం.దేశ అంతరిక్ష కార్యక్రమాలకు ఎదురవుతున్న సవాళ్ల నేపథ్యంలో ఇస్రో శాస్త్రవేత్తల రాజీనామాలపై కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. గగన్యాన్తో పాటు కీలక అంతరిక్ష ప్రాజెక్టుల్లో...
డీఎస్సీ రిక్రూట్మెంట్పై గవర్నర్కు నేడు వైసీపీ ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విసిరిన సవాళ్లపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘాటుగా స్పందించింది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి కురసాల...