టీడీపీ నేతల అభ్యంతరాలు
సచివాలయంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ మీడియా సమావేశం నిర్వహించారు. వైసీపీ నేతలు కోనసీమలో పెట్టింది "కాపు ఆత్మీయ సభ" కాదని, అది...
ప్రొద్దుటూరులో హైటెన్షన్..! రోడ్డు నాణ్యతపై వైసీపీ ఆందోళన.. సీన్లోకి టీడీపీ.. రంగంలోకి పోలీసులు
ప్రొద్దుటూరు పట్టణంలో రాజకీయ ఉద్రిక్తత చోటుచేసుకుంది. పట్టణంలోని బొల్లవరం ప్రాంతంలో ఇటీవల నిర్మించిన నూతన రహదారి నాణ్యతపై వివాదం రేగింది....
చీరాల, జూన్ 22(నాదేశం) : సమాజంలో మార్పు రావాలంటే అది మనతోనే మొదలు కావాలని నిరూపిస్తున్నారు బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్. పర్యావరణ పరిరక్షణ కోసం, కాలుష్య రహిత సమాజం కోసం...
కాకినాడ జిల్లా పిఠాపురం మండలం చిత్రాడ గ్రామంలో కేవలం మంచినీళ్లు ఇవ్వడం ఆలస్యమైందనే కోపంతో కన్నతల్లిని కొట్టి చంపిన అమానుష ఘటన వెలుగుచూసింది. ఫ్రిజ్ లోని చల్లటి నీళ్లు తీసుకురావడానికి కాస్త సమయం...
కారంచేడు, జూన్ 24(నాదేశం) : శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల అదుపులో భాగంగా బాపట్ల జిల్లా కారంచేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని NH 167A జాతీయ రహదారి పై బుధవారం పోలీసులు నాకా బందీ...