శిరందాసు నాగార్జున

నాగార్జున విశ్వవిద్యాలయంలో నుంచి బి.ఏ., బి.ఎల్., ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మాస్టర్ ఆఫ్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ డిగ్రీలు పూర్తి చేశారు. 1984 నుంచి జర్నలిస్టుగా కొనసాగుతున్నారు. ఉదయం, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, వార్త, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూప్, సాక్షి, ఆధాన్, పొలిటికోస్, హెచ్ఎంటీవీలలో రిపోర్టర్, సబ్ ఎడిటర్ నుంచి న్యూస్ ఎడిటర్ వరకు పని చేశారు. ఏపీ ఐ అండ్ పీఆర్ డిపార్ట్ మెంట్ లో పీఆర్ఓ(అవుట్ సోర్సింగ్)గా పని చేశారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో పొలిటికల్ అనలిస్ట్ గా చేశారు. కొద్ది కాలంపాటు తెలుగుదేశం పార్టీ పత్రిక ‘చైతన్య రథం’ బాధ్యతలుగా వ్యవహరించారు. తెలుగు దినపత్రికల ఎడిటోరియల్ పేజీలలో అన్ని రంగాలపై 700లకు పైగా వ్యాసాలు రాశారు. పుస్తక సమీక్షలు రాశారు. రాస్తున్నారు. ‘ప్రజారాజధాని అమరావతి’ అనే పుస్తకం కూడా రాశారు.

జెన్ జీ ఉద్యమం పేరుతో వైసీపీ వీథి నాటకాలు

డీఎస్సీ పేరుని అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో అలజడి సృష్టించేయత్నంకోటి మంది పసుపు సైన్యం, జనసేన, బీజేపీ సైన్యం కలిసి వస్తే మీరు తట్టుకోగలరా?దమ్ముంటే డీఎస్సీపై మంత్రి లోకేష్...

అత్యంత నిజాయితీపరుడైన రాజకీయ నేత ప్రగడ కోటయ్య

నేడు ఆ మహానేత జయంతి రాజకీయాలలో అత్యంత నిజాయితీపరుడైన నేత, ప్రజాబంధు ప్రగడ కోటయ్య. టంగుటూరి ప్రకాశం పంతులు, దామోదరం సంజీవయ్య, పుచ్చలపల్లి సుందరయ్య... వంటి నేతల...

మంత్రి లోకేష్ భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవ ఏర్పాట్ల పరిశీలన

భోగాపురం (విజయనగరం జిల్లా): ఉత్తరాంధ్రకే తలమానికంగా రూపుదిద్దుకున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం (భోగాపురం)ను ఆగస్టు 1వతేదీన ప్రధాని నరేంద్ర మోదీజీ జాతికి అంకితం చేస్తున్న...

రాయలసీమ మార్కెట్లకు పోటెత్తిన టమాటా

అమరావతి: రాయలసీమ మార్కెట్లకు భారీగా 12,215 మెట్రిక్ టన్నుల టమాటా వచ్చినట్లు రాష్ట్ర మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ రవి పట్టన్ శెట్టి శుక్రవారం ఒక ప్రకటనలో...

ఈరోజు సీఎం చంద్రబాబు షెడ్యూల్

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ఉదయం 10 గంటలకు కుప్పం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర సచివాలయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 12.10...

మున్సిపల్ కార్మికులతో ధర్నాతో దద్దరిల్లిన విజయవాడ ధర్నా చౌక్

విజయవాడ: అనంతపురం, గుంతకల్, కళ్యాణదుర్గం ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో మున్సిపల్ కార్మికుల సమస్యలపై మంగళవారం చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించారు. ఈ మూడు ప్రాంతాల...
spot_imgspot_img

ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మళ్లీ రావాలి – సీఎం

అమరావతి, జూన్ 28: జాతీయ ఇమ్యునైజేషన్ డే సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు చిన్నారులకు ఆదివారం పోలియో చుక్కలు వేశారు. జాతీయ ఇమ్యునైజేషన్ డే సందర్భంగా...