మాజీ మంత్రి ధర్మాన హెచ్చరిక.రాష్ట్రంలో ప్రాంతీయ అసమానతలు పెరుగుతున్నాయని, ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో మరో రాష్ట్ర ఉద్యమం వచ్చే ప్రమాదం ఉందని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత...
చీరాల – జూన్ 28(నాదేశం) : జిల్లాను సంపూర్ణ పోలియో రహితంగా కొనసాగించాలంటే సున్నా నుండి ఐదేళ్లలోపు ఉన్న ప్రతి చిన్నారికి తప్పనిసరిగా రెండు పోలియో చుక్కలు వేయించాలని బాపట్ల జిల్లా జాయింట్...
తెలంగాణలో సైబర్ మోసాలకు గురైన వేలాది మందికి లోక్ అదాలత్ ద్వారా భారీ ఊరట లభించింది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక లోక్ అదాలత్ కార్యక్రమం ద్వారా 6,303 మంది బాధితులకు రూ.45.21 కోట్ల...
నెల్లూరు జిల్లాను విద్యారంగంలో దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టడమే తన లక్ష్యమని మంత్రి నారాయణ ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ విద్యాసంస్థలకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని ఆయన తెలిపారు. పేద విద్యార్థులకు...
కేంద్రం ఉక్కుపాదం
అశ్లీల కంటెంట్కు చెక్
50 ఓటీటీ వేదికలు బ్లాక్
అశ్లీల కంటెంట్ ప్రసారం, చట్టాల ఉల్లంఘనపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. గత రెండేళ్లలో భారత్లో ప్రజల యాక్సెస్ను 50 ఓటీటీ వేదికలకు...