AP

కొత్త పింఛన్లకు గ్రీన్‌సిగ్నల్‌!

స్థానిక ఎన్నికలపై లోకేశ్‌ కీలక ఆదేశాలు.అర్హులందరికీ దశలవారీగా పింఛన్లు.అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ దశలవారీగా కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. వచ్చిన దరఖాస్తులను...

ప్రైవేట్‌ స్కూళ్లలో 25% సీట్లపై కమిటీ!

ఉచిత ప్రవేశాల నిబంధనలపై వ్యూహరచన.16 మందితో రాష్ట్రస్థాయిలో కార్యాచరణ.ప్రైవేట్‌ అన్‌ఎయిడెడ్‌ పాఠశాలల్లో పేద, బలహీన వర్గాల పిల్లలకు 25 శాతం ఉచిత ప్రవేశాల అమలుపై నిబంధనలను సమీక్షించేందుకు ఏపీ ప్రభుత్వం 16 మంది...
spot_imgspot_img

స్థానిక పోరుకు వైసీపీ రెడీ! కేడర్‌కు పక్కా దిశానిర్దేశం

ప్రతి ఓటును కాపాడాలన్న సజ్జల .తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి స్టేట్‌ కో-ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ ముఖ్య నేతలతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. స్థానిక...

మా వల్లే కేబినెట్‌లో కరువుపై చర్చ

ఏపీలో 52% లేటుగా వర్షపాతమన్న వైసీపీ .వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీసిన నేపథ్యంలో కరువు పరిస్థితులపై చంద్రబాబు ప్రభుత్వం కేబినెట్‌లో...

చంద్రబాబుకు మంత్రుల స్టాండింగ్‌ ఓవేషన్‌!

వెలిగొండ, పోలవరం విజయాలకు ఘన గౌరవం.అమరావతి వేదికగా జరిగిన ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ సమావేశంలో సీఎం చంద్రబాబుకు మంత్రులు అరుదైన గౌరవం ఇచ్చారు. చంద్రబాబు కేబినెట్‌ హాల్‌లోకి...

గ్రామీణ నీటికి రూ.4,053 కోట్లు! ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు

జల్‌ జీవన్‌ మిషన్‌కు భారీ ఊతం.ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్‌ సమావేశంలో గ్రామీణ నీటి సరఫరా పనులకు రూ.4,053 కోట్ల ఆమోదం లభించింది....

గరం గరం విజయనగరం జడ్పీ పోరులో వారసుల ఎంట్రీ

విజయనగరం రాజకీయమంటేనే ఓ రకమైన వేడి.. అందులో బొత్స వారసత్వం, కిమిడి కళా వెంకట్రావు రాజకీయ నైపుణ్యం తలపడితే సీన్‌ ఇంకో లెవల్‌లో ఉండక మానదు....

స్థానిక ఎన్నికల్లో మెజార్టీలే ముఖ్యం

టీడీపీ కేడర్ అప్రమత్తంగా ఉండాలి.నరసరావుపేటలో నారా లోకేశ్ అలర్ట్ .పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం పెట్లూరివారిపాలెంలో నిర్వహించిన టీడీపీ కార్యకర్తల సమన్వయ సమావేశంలో నారా లోకేష్‌...