మత్స్యకారులపై చూపాలి మమకారం.ప్రభుత్వం చెల్లించాలి కోటి పరిహారం.విశాఖపట్నం తీరంలో ఇటీవల జరిగిన పడవ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఆరుగురు మత్స్యకారుల కుటుంబాలను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, మంత్రి లోకేష్ కి స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ ధన్యవాదాలు.కర్నూలు :పారిశుద్ధ్య కార్మికుల పిల్లలకు, అంగన్వాడీ వర్కర్ల పిల్లలకు తల్లికి వందనం పథకం అమలు చేస్తున్నందుకు ముఖ్యమంత్రి...
ఆంధ్రప్రదేశ్లో కులాల దరిద్రం వదిలితేనే రాష్ట్రం బాగుపడుతుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సమాజంలో నేరాలను కూడా కుల కోణంలో చూడటంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు....
జిల్లా స్థాయికి ఆరుగురు ఎంపిక.పులివెందుల నియోజకవర్గంలో నిర్వహించిన అమరావతి ఛాంపియన్షిప్ క్రీడా పోటీల్లో వేంపల్లె తలిశెట్టి సుబ్రహ్మణ్యం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటారు.అండర్-17 బాలుర వాలీబాల్ ఎంపిక...
అంతర్జాతీయ సేవలకు గ్రీన్ సిగ్నల్.ఇమ్మిగ్రేషన్ చెక్పోస్ట్ హోదా ఇచ్చిన కేంద్రం. ఆంధ్రప్రదేశ్లో నిర్మాణం పూర్తికి చేరువలో ఉన్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం మరో కీలక అనుమతి ఇచ్చింది. ఈ విమానాశ్రయాన్ని...