17 ఏళ్ల షేక్ హెథీష్ శామ్యూల్ను చాకచక్యంగా ఒడ్డుకు చేర్చిన పోలీసులు
సకాలంలో స్పందించి ప్రాథమిక చికిత్స అందించిన సిబ్బంది..
బాపట్ల,జూన్ 26(నాదేశం): ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన బాపట్ల జిల్లా సూర్యలంక సముద్ర...
పిఠాపురానికి చెందిన లిటిల్ స్టార్స్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ టి. కామేశ్వరరావు (కరుణ్ రాజు)కి విశిష్ట సామాజిక సేవలకు గుర్తింపుగా ప్రతిష్ఠాత్మక ‘రాజ సింహ అవార్డు–2026’ లభించింది. హైదరాబాద్ సమీపంలోని...
గత ప్రభుత్వ విధ్వంసక పాలనకు ముగింపు పలికి, సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం స్వర్ణాంధ్ర దిశగా తీసుకెళ్తోందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన...
భారతదేశంలో ఎండ తీవ్రత, భూ ఉపరితల ఓజోన్ వాయువు కలిసి సామాన్య ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. ఈ రెండు ప్రతికూల కారణాల వల్ల దేశంలో గుండె జబ్బులు, శ్వాసకోశ సమస్యలతో చనిపోయే...
వైద్య వృత్తికి కొత్త అర్థాన్ని, మానవీయ కోణాన్ని ఆవిష్కరించిన వ్యక్తి డాక్టర్ క్రాంతి కుమార్. నేటి సమాజంలో వైద్యం కేవలం ఒక వృత్తిగా కాకుండా, వ్యాపారంగా మారుతున్న తరుణంలో.. సామాన్యుడి ప్రాణాలను దైవంగా...