అమరావతి, జూన్ 28: జాతీయ ఇమ్యునైజేషన్ డే సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు చిన్నారులకు ఆదివారం పోలియో చుక్కలు వేశారు. జాతీయ ఇమ్యునైజేషన్ డే సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న పల్స్ పోలియో...
పట్టాభిరామ్.. తేల్చుకుందాం రా!
ప్రొద్దుటూరు నిజంగా స్వచ్ఛంగా ఉందా.. లేక కాగితాలకే పరిమితమైన ప్రచారమా? ప్రజలే జడ్జిలని చెబుతూ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కూటమి ప్రభుత్వానికి నేరుగా సవాల్ విసిరారు. "పట్టణం...
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ఉదయం 10 గంటలకు కుప్పం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర సచివాలయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 12.10 గంటలకు ఆర్టీజీఎస్ పై సమీక్ష చేస్తారు.3.00...
బీసీ నేత ఎదుగుదలను దెబ్బతీసేందుకే తప్పుడు కేసులు -వైసిపి నేతల ధ్వజం
ప్రభుత్వ వైఫల్యాలను పక్కదారి పట్టించేందుకే అరెస్టుల పర్వం
చీరాల, జూన్ 19(నాదేశం) : బాపట్ల జిల్లా చీరాలలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది....
పబ్లిక్ డొమైన్లో తప్పనిసరిగా డిస్ప్లే చేయాలి
అనాథ పిల్లలకు కూడా తల్లికి వందనం అమలు
విద్యాశాఖ అధికారుల సమీక్షలో మంత్రి నారా లోకేశ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రైవేట్, అన్ ఎయిడెడ్ పాఠశాలల ఫీజుల నియంత్రణపై విద్యాశాఖ మంత్రి...